Drugs : ప్రజా దీవెన గుంటూరు: గుంటూరు జిల్లాలో కోకైన్ కలకలం రేపింది. గుంటూరు ఎక్సైజ్ శాఖ పోలీసు లు దాడులు చేయడం ద్వారా 8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేశారు. గుంటూరు శ్యామలా నగర్ వద్ద ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచా రించగా అసలు విషయం బయ టపడింది. రాష్ట్రంలో మొట్ట మొ దటి సారిగా కోకైన్ కేసుగా పోలీ సులు నమోదు చేశారు. గుంటూరు నగరంలో ఒక్క గ్రామ్ కోకైన్ 6 వేల నుంచి 3 వేల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి.
నల్ల చెరువు కు చెందిన ముగ్గురు వ్యక్తులు టువంటి మాదక ద్రవ్యా లను నగరంలో అమ్మకాలు చేస్తు న్నారన్న సమాచారం మేరకు దాడు లు జరిపి 7 ప్యాకేట్లల్లో ఉన్నటు వంటి 8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేశారు. గంజాయి మాదక ద్రవ్యా లకు సంబంధించిన వివరాలు 14 500 నెంబర్ కు సమాచారం ఇ వ్వాలని కోరిన ఎక్సైజ్ అధికారులు.