Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nepol road terror : నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

--బస్సులోని 14 మంది భారతీయులు దుర్మరణం

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

–బస్సులోని 14 మంది భారతీయు లు దుర్మరణం

ప్రజా దీవెన, నేపాల్: నేపాల్‌లో జ‌రి గిన ఘోర‌ ఘోర రోడ్డు ప్రమాదం చో టుచేసుకుంది. నేపాల్ ( nepal) పర్యాటక ప్రాంతంలో పర్యటిం చేందుకు 14 మంది భార‌తీయ పర్యా టకులతో ప్రయాణిస్తున్న బ స్సు ( tourisom bus) టనహూన్ జిల్లాలో మర్స్యంగడి నదిలోకి దూసుకెళ్లింది.

ఈ బస్సు పోఖరా నుంచి కఠ్మాండు ( katmand u) వెళ్తుండ గా ఈ ప్రమాదం జరిగిందని నేపాల్ ప్రభుత్వం ప్రకటిoచింది. యూపీ ( uttar pradesh) నంబర్ ప్లేట్ తో ఉన్న బస్సు లోయలో పడిన ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్టు తెలుస్తోంది. సమాచారం అం దుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

40 మంది భారతీయులతో( indians) వెళ్తున్న బస్సు నదిలో పడి పోయి తునాతునకలైంది.భారీ వర్షాలతో సహాయక చర్యలకు కూడా ఆటం కం కలుగుతున్న నేపథ్యంలో స్థానికుల సమాచారంతో పాటు సహకారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహా యక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు బస్సులో ప్రయాణిస్తున్న (passengers) అందరి లో 14 మంది మృతి చెందగా మరి కొంతమంది గల్లంతయినట్టు తెలుస్తోంది.

నేపాల్ పోలీసు ( police) అధికారులు తెలిపిన వివ రాల ప్రకారం 40 మంది భారతీయ ప్రయాణీకులతో వెళ్తు న్న బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి ( maryangdi) నదిలో పడిపోయింది. బస్సు పోఖారా నుంచి ఖాట్మండుకు వెళ్తోంది. జిల్లా పోలీసు కార్యాలయం తన హున్ డీఎస్పీ దీప్‌కు మార్ రాయ ఈ విషయాన్ని ధృవీకరించా రు. యూపీ ఎఫ్‌టీ 7623 నం బర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడి పో యిందని ఆయన చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వి వరాలు తెలియాల్సి ఉంది.

Nepol road terror