ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి
Roadaccident: ప్రజా దీవెన గుజరాత్: గుజరాత్ బానాస్కాంఠా జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిరోహి వైపు వెళ్తున్న బస్సు ను రాంగ్ రూట్లో వచ్చిన బోలేరో కారు ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు, ఇద్దరు కొడుకులు, మరో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.
మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ప్రమాదంలో బోలేరో పర్తిగా ధ్వంసం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తు న్నారు.