ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీ ణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క బ్లాక్ బెర్రీ ని ట్రయల్ రన్ చేశారు. సోమవారం రాత్రి తాడ్వాయి మండలములోనీ మొండ్యాల తొగు సమీపం లోనీ బ్లాక్ బెర్రీ దీవిని రాష్ట్ర పంచాయి తి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబా బాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్,భద్రాచలం నియో జక వర్గం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐటిడిఏ పిఓ చిత్రా మిశ్రా, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచం దర్ లతో కలిసి సందర్శించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.