Bhatti Vikramarka Mallu: ప్రజా దీవెన, హైదరాబాద్: సీఎం సహాయ నిధికి విద్యుత్ ఉద్యోగులు (Electrical workers) 18.69 కోట్ల రూపా యల చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) కు అందజేశారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం లో విద్యుత్ శాఖ ఉద్యోగులు, పెన్ష నర్లు 70,585 మంది తమ ఒక రోజు మూల వేతనము 18.69 కోట్లు చెక్కు రూపంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్య, ఎస్పీడీసీఎల్ ముషారఫ్ అలీ, జే ఎం డి శ్రీనివాస్ (Srinivas) తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.