Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

తెలం గాణ, ఆంధ్రప్రేదశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గం లో స్థానం దక్కించుకున్న కిషన్‌ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కిం జారపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపా రు.

తెలుగు రాష్ట్రాల్లో సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తారని ఆకాంక్ష
తన ఎక్స్ ఖాతాలో టట్వీట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ, ఆంధ్రప్రేదశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గం(Central cabinet) లో స్థానం దక్కించుకున్న కిషన్‌ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కిం జారపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపా రు. రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్య ల పరిష్కారానికి, రావాల్సిన నిధుల పై శక్తివంచన లేకుండా కృషిచేయా లని, చేస్తారని ఆయన ఆకాంక్షించా రు.రెండు రాష్ట్రాల్లో ఉన్న సమ స్యల పరిష్కారానికి, రావాల్సిన నిధులపై శక్తివంచన లేకుండా కృషిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్(Revanth reddy tweet) చేశారు. విభజన చట్టం లోని అంశాల అమలు, కేంద్రం నుం డి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధ నకు కృషి చేయాల్సిందిగా కోరారు. రేవంత్ రెడ్డి ట్వీట్ ప్రకారం తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కె.రా మ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు(Implementation of provisions of Partition Act), కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సి న నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను.’’ అంటూ ట్వీట్ చేశారు.

CM Revanth Reddy wishes Union Ministers