Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (Komati Reddy Venkata Reddy) ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు డు మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) కలుసు కున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో పాటు ఎమ్మెల్యేలు వేముల వీరేశం , కవ్వం పల్లి సత్యనారాయణ, కాలె యాద య్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.