MP ChamalaKiranKumar ప్రజా దీవెన, హైదరాబాద్: భువ నగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి నల్లగొండకు చెందిన యువ జన నాయకుడు పర్వతం వేణు న్యూ ఇయర్ సందర్బంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి 1000 నోట్ బుక్స్ అందజేశారు. బొకేలు, శాలువాల కన్నా పేద వి ద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు ఇవ్వడం సంతో షమైన విషయమని ఎంపీ అన్నా రు. ఈ నూతన సంవత్సరంలో అం దరూ సుఖ సంతోషాలతో ఉండా లని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నామని చెప్పారు. ఈ కార్య క్రమం లో నాయ కులు పర్వతం వేణు, రామిడి శ్రవణ్ కుమార్ రెడ్డి, మాం డ్ర వెంకన్న, మహమ్మద్ అత్త హర్. వనం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.