Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NTR: జూనియర్ ఎన్టీఆర్ విరాళం

NTR: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr)భారీ విరాళం ప్రకటించారు. తెలం గాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ. 50 లక్షలను ముఖ్యమంత్రి సహా యనిధికి (Chief Minister’s Relief Fund)అందజేస్తున్నట్లు మంగ ళవారం ట్విట్ చేశారు. ‘భారీ వర్షా ల వల్ల తెలుగు రాష్ట్రాల్లో జరుగు తున్న బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకో వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా నని ఎన్టీఆర్ (ntr) తెలిపారు. మరోవైపు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 లక్షలు విరాళం అందజేశారు.