Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SEC: తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియామకం

SEC: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని (Rani Kumudini) నియామకం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC)గా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని (Rani Kumudini) మంగళ వారం నియమితుల య్యారు. ఇప్పటి వరకు SECగా బాధ్యతలు నిర్వర్తించిన పార్థసారధి పదవీ కాలం ముగియడంతో రాణి కుము దిని పేరును తెలంగాణ ప్రభుత్వం సూచించగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. మూడేళ్ల పాటు ఆమె ఎస్ ఈ సి (S.E.C) గా కొనసాగనున్నారు. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఐఏఎస్‌గా సేవలందించిన ఆమె 2023లో పదవీ విరమణ చేశారు.