Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Seerat Kapoor: లేటెస్ట్ అప్డేట్, జీ పిక్స్‌తో మతి పోగొడుతున్న సీరత్‌కపూర్‌

Seerat Kapoor: ప్రజా దీవెన, హైదరాబాద్: రన్‌ రాజా రన్‌ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసింది.. కానీ.. ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత గా గుర్తింపు రాలేదు. దీంతో అవకా శాలు సైతం తగ్గిపోయాయి. అయి తే ఈ హీరోయిన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ అయ్యింది. 2015లో సందీప్‌ కిషన్‌ నటించిన టైగర్‌ చిత్రంలో నటించిం ది. ఇక ఆ తర్వాత కొలంబస్‌, రాజు గారి గది 2, టచ్‌ చేసి చూడు, ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది. శర్వానంద్‌ హీరోగా నటించిన రన్‌ రాజా రాజా రన్‌ సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయం అయ్యింది క్రేజీ బ్యూటీ సీరత్‌ కపూర్‌. ఆ తర్వాత ఈ అమ్మడు బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో మెప్పించింది. ఆతర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు ఈ చిన్నది.

రన్‌ రాజా రన్‌ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసింది.. కానీ.. ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. అయితే ఈ హీరోయిన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ అయ్యింది. 2015లో సందీప్‌ కిషన్‌ నటించిన టైగర్‌ చిత్రంలో నటించింది. ఇక ఆ తర్వాత కొలంబస్‌, రాజు గారి గది 2, టచ్‌ చేసి చూడు, ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలన్ని బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్స్‌ కాగా.. ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్‌ వచ్చింది.

ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఆమె చివరిసారిగా మా వింత గాధ వినుమా సినిమాలో నటించింది. ఇక ఇటీవల హిందీలో మారిచ్‌ అనే క్రైం థ్రిల్లర్‌ లో నటించింది. సీరత్‌ కపూర్‌ కేవలం నటి మాత్రమే కాదు.. మంచి డాన్సర్‌ కూడా బాలీవుడ్‌ ఇండస్టీలో కొరియోగ్రాఫర్‌ గా చేసిన సీరత్‌ కపూర్‌.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్‌ గా అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె షేర్‌ చేసిన లేటేస్ట్‌ గ్లామర్‌ ఫోటోస్‌ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.