ప్రజా దీవెన, తెలంగాణ: జానపద పాటలతో ఫేమస్ అయిన సింగర్ శృతి మృతి చెందారు. పెళ్ళైన 20 రోజులకే ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఇన్ స్టాలో పరిచ యమైన సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకు డితో శృతి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత భర్త, అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధించారు. వేధిం పులు తాళలేక శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.