Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Transfer of IPS: మరోమారు ఐపీఎస్ ల బదిలీ

Transfer of IPS: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వం ఐపీఎస్ (ips)అధి కారు ల బదిలీలు మరో మారు పట్టింది. తెలంగాణలో 15 మంది ఐపీఎస్ లను బదిలీ (Transfer of IPS)చేస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగ వత్, హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా,బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు,ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి, మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి, రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు,మల్టీ జోన్ 2 ఐజిగా సత్యనారాయణ, హైదరా బాద్ సిఆర్ హెడ్ కోటర్ డిసిపిగా రక్షితమూర్తి, మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్,ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి, సౌత్ వెస్ట్ జోన్ డీసీ పీగా చంద్రమోహన్ లను బదిలీ చేస్తూ అదే సందర్భంలో బాధ్యత లు అప్పగిస్తూ ఉత్తర్వులు (Orders)జారీ చేశారు.