VC Aldas Janaiah: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆచార్య జయశంకర్ (Acharya Jayashankar) వ్యవసాయ విశ్వవిద్యాలయం వైఎస్ ఛాన్సలర్ గా నియమితులైన ఆచార్య ఆల్దా స్ జానయ్య గౌడ్ (VC Aldas Janaiah) ను రాష్ట్ర గోపా కార్య నిర్వహక కమిటీ ఘనంగా స న్మానించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గోపా కార్య నిర్వహక కమిటీ అధ్య క్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ (Bandi Sayanna Goud), కోశాధికారి మొగిలి రాఘనాద్ గౌడ్, ఉపాధ్య క్షులు కారింగు బిక్షమయ్య గౌడ్ , ముద్దగౌని రామ్ మోహన్ గౌడ్, డాక్టర్ గోపగాని ఆనంద్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గూడేపూరి వేణు బాబు గౌడ్, సంయుక్త కార్యదర్శి యల్మకంటి మీరయ్య గౌడ్ లు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.