Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Yashoda Hospital: యశోద హాస్పిటల్ గ్రూప్స్ కోటి రూపాయల విరాళం

Yashoda Hospital: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో వరద బాధితుల సహా యార్థం యశోద హాస్పిటల్ (Yashoda Hospital)గ్రూప్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka)అందజేశారు. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకులం అయిన నేప థ్యంలో యశోద గ్రూప్ హాస్పిటల్స్ నిర్వాకులు స్పందించారు. వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం చెక్కును బుధవారం డాక్ట ర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాల యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లుకు ఆస్పత్రి ఆప రేటర్స్ చీఫ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఆపద కాలంలో దా తృత్వాన్ని చాటుకున్న యశోద హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ రావు, డైరెక్టర్లు సురేందర్రావు, దేవేందర్ రావు లను డిప్యూటీ సీఎం అభినందించారు.