ఏపీజే అబ్దుల్ కలాం కు సీఎం నివాళి
ప్రజా దీవెన, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్ట ర్ ఏపీజే అబ్దుల్ కలాం ( abdul kalam)వర్ధంతి సందర్భంగా ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సీఎం నివా సంలో పలువురు ప్రజా ప్రతినిధు లతో కలిసి కలాం చిత్రపటా నికి పు ష్పాంజలి ఘటించారు.దేశం కోసం జీవితాన్ని ధార పోసిన మహనీయు డు స్వర్గీయ కలాం అని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ( CM revanth reddy) స్మరించుకున్నారు.
ఒక శాస్త్రవేత్తగా భారత రక్షణ పరిశోధనా రంగంలో, అంతరిక్ష పరిశో ధనా రంగంలో కలాం గారు చేసిన కృషిని దేశం ఎప్పటికీ విస్మరించ బోదని సీఎం పేర్కొన్నారు. తన రచనలతోనూ యువతలో దేశ సేవ పట్ల స్ఫూర్తి నింపిన మహనీ యుడు కలాం అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. సీఎం వెంట ఎంపి చా మల కిరణ్ కుమార్ రెడ్డి, మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Abj abdul kalam