Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sri Lanka Bus Crash: బిగ్ బ్రేకింగ్, శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదంలో 15మంది దుర్మరణం

Sri Lanka bus crash :ప్రజా దీవెన, శ్రీలంక: శ్రీలంకలో ఘో ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుం ది. బౌద్ధ యాత్రికులతో వెళ్తున్న బ స్సు అదుపుతప్పి లోయలోకి పడి పోయింది. ఈ ఘటనలో 15 మం ది ప్రాణాలు కోల్పోగా పదుల సం ఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసు కుంది.

బస్సు 70 మంది బౌద్ధ యాత్రికు లతో కోట్మలేలోని కొండ ప్రాంతం గుండా ప్రయాణిస్తోంది. అయితే, తెల్లవారుజామున సమయంలో డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పో యాడు. దీంతో బస్సు అదుపుత ప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 30 మంది గా యపడ్డారు. ప్రమాద సమయంలో బస్సు సామర్థ్యం కంటే అధిక సం ఖ్యలో యాత్రికులు ప్రయాణిస్తున్న ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘ టనపై పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు.