Big Breaking : ప్రజా దీవెన, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి (మం) ఇప్ప పల్లి గ్రామంలోని ఓ చెరుకు తోట లో ప్రమాదవశాత్తు మంటలు చెల రేగి చెరువు చెరుకు పంటకు పూ ర్తిగా మంటలు అలుముకున్నాయి. భారీగా దగ్దమవుతున్న చెరుకు పంట ను చూసి సదర్ రైతు కుటుంబం ఆందోళన కు గురైంది. చెలరేగిన మంటలకు గాలి తోడ వడంతో రైతులు మంటలు ఆర్పేం దుకు విఫల ప్రయత్నం చేశారు.
సదరు చెరుకు తోట రైతులతో పాటు చుట్టుపక్కల రైతులు కూడా మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయ త్నాలు సైతం సఫలీకృతం కాకపో వడంతో మంటలు చూస్తుండగానే చెరుకుతోటకు దావణంలా వ్యాపిం చాయి.
Fire attack at Sangareddy sugarcane pic.twitter.com/LGBZiNujJB
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 21, 2025