Big Breaking: ప్రజా దీవెన, భువనేశ్వర్ : మావో యిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బ లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఎదురుదె బ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనే త నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయిన ఘటన మరువక ముందే మరో కీలక నేతను ఒడిశా పోలీసు లు అరెస్టు చేశారు.ఛత్తీస్గఢ్ బీజా పూర్ జిల్లాలోని జనగూడకు చెం దిన కుంజాం హి డ్మాను అరెస్టు చేసి నట్లు పోలీసులు తెలిపారు.
ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంట రీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరే ష న్ చేపట్టాయి. ఈ క్రమంలో బోయి పరిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని పెటగూడ గ్రామ సమీపంలోని అడ వుల్లో హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో మావోయి స్టులు సంచరిస్తున్నారని పక్కా స మాచారం అందడంతోనే పోలీసు లు అక్కడ కూంబింగ్ నిర్వహించి నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నా రు.
కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీ సులకు మావోయిస్టులు తారసప డ్డారు. దీంతో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
అయితే చాలా మంది మావోయి స్టులు అక్కడ్నుంచి పారిపోయారు. మావోయిస్టు కుంజాం హిడ్మా మా త్రం అక్కడున్న చెట్ల పొదల్లో తల దాచుకున్నాడు.పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ త ర్వాత అతను హార్డ్కోర్ మావోయి స్టు హిడ్మా అని పోలీసుల విచారణ లో తేలింది.
కుంజాం హిడ్మా ప్రస్తుతం ఏరియా క మిటీ మెంబర్గా కొనసాగుతున్నా రు. హిడ్మా నుంచి ఏకే 47 రైఫిల్, 35 రౌండ్ల బుల్లెట్లు, 27 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్, 90 నాన్ ఎలక్ట్రిక్ డి టోనేటర్స్, 2 కేజీల గన్ పౌడర్, రెండు స్టీల్ కంటైనర్స్, రెండు రేడి యోలు, ఒక ఇయర్ ఫోన్, వాకిటా కీ, బ్యాటరీ, రెండు కత్తులు, గొడ్డలి, నాలుగు టార్చ్ లైట్లు, ఒక పాలిథీన్ కవర్, మావోయిస్టు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభించిన ట్లు పోలీసులు పేర్కొన్నారు.