Government School : ప్రభుత్వ పాఠశాలలో మధ్య భాగస్వామ్యం సమన్వయం పునర్వ్యవస్థీకరణ వస్థీకరణ వ్యూహాలు ఉండాలి; ఎంఈఓ
Government School :ప్రజా దీవెన, కోదాడ: ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మధ్య భాగస్వామ్యం సమన్వయం పునర్వ్యవస్థీకరణ వ్యూహాలు కలిగి ఉండాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు హుజూర్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో చదువుతున్న విద్యార్థులతో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు మాతంగి ప్రభాకర్ రావు కొండా వెంకటేశ్వర్లు బృందం ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా శనివారం కోదాడ .
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సందర్శించారు కార్యక్రమంలో మండల విద్యాధికారి సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలలో విద్యాబోధన ,తరగతి గదులు, బోధనా పద్ధతులు, విద్యాసామర్ధ్యాలు ,పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు లైబ్రరీ సైన్స్ ప్రయోగశాలలు ఆటస్థలములు ,విద్యార్థులు క్రమశిక్షణ ,ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తుందని ప్రతి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ బాలుర ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మీనాక్షి ఉపాధ్యాయులు పద్మావతి, సైదులు ముక్తార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు