MinisterPonguletiSrinivasaReddy : రాబోయే మూడున్నరేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు
--ఆగస్టు 15 నాటికి భూభారతి ద్వా రైతులకు స్వాతంత్రం కల్పిస్తాం --రెవిన్యూ, గృహ నిర్మాణ, సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
MinisterPonguletiSrinivasaReddy: ప్రజా దీవెన నకిరే కల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో నా లుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మా ణ, సమాచార పౌర సం బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ నివాస్ రెడ్డి(MinisterPonguletiSrinivasaReddy ) పేర్కొన్నారు. ప్రతి ని యోజకవర్గానికి 3,500 ఇండ్లు చొ ప్పున రానున్న మూడు న్నర ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తం గా 20 లక్షల ఇంది రమ్మ ఇండ్లు కట్టిస్తా మని తెలిపారు. భూభారతి అమలులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 8 లక్షల 60, 000 దరఖా స్తు లు వచ్చాయని, ఆగస్టు 15 నాటికి వీటిలో న్యాయ మైన వాటిని పరిష్కరించి రైతులకు స్వతంత్రాన్ని కల్పించాలన్న ల క్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.ఆదివారం మంత్రి నల్గొండ జిల్లా నకిరేకల్ ని యోజకవర్గ కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిం చిన ఇందిర మ్మ ఇండ్ల లబ్ధిదారుల మంజూరు పత్రాల పంపిణీ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డారు.
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ల ఇస్తామని, లబ్ధిదారులు 400, 60 0 చదరపు అడుగులో ఇల్లు నిర్మించు కోవాలని సూచించారు. గతం లో చేపట్టి మొండిగోడలు దర్శనమిస్తున్న ఇళ్లకు ( indhiram ma houses) పారదర్శకంగా ల బ్దిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూ భారతి చ ట్టం భూములున్న ఆసాములకు చుట్టమయిందని, భూ భారతిపై ని ర్వహించిన రెవెన్యూ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఎని మిది లక్షల అరవై వేల దరఖాస్తులు వచ్చాయని గుర్తు చేశారు. రా బోయే వారం రోజుల్లో వీటన్నిటిని కంప్యూటరైజ్ చేసి న్యా యమైన సమస్యలన్నింటిని ఆగస్టు 15లోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశా రు. భూభారతి ద్వా రా పూర్తి ప్ర క్షాళన చేసి రైతులకు న్యాయం చే స్తామని, ఆగస్టు 15 నాటికి రైతుల కు భూముల విషయంలో స్వా తంత్రం కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకించి ప్రజా పాలన ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమా నికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు ఎ ల్పిజి పథకం, రాజీవ్ ఆరో గ్యశ్రీ కిం ద పరిమితిని 10 లక్షల కు పెంచామని చెప్పారు.
ఉగాది నుండి సన్నబియాన్ని పం పి ణీ చేస్తున్నామని, సంవత్స రంలోపే 60000 మందికి ఉద్యోగాలు ఇచ్చా మన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, రైతు భరోసా ఇచ్చిన ఘనత తమదని, ఎకరా కు 12వేలు రైతుభరోసా పెంచామని, తొమ్మిది రో జుల్లో 9000 కోట్ల రూపాయలు రై తుల ఖాతాలలో జమయ్యాయని వివరించారు. శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, న ల్గొండ జిల్లాలోని ఇరిగేష న్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించు కోలేదని విమర్శించారు.
ఎస్ ఎల్ బిసిని చేపట్టలేదని, ప్రజలు గ త ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వాని కి తేడాను గమనించాలని కోరారు. భద్రాచలంలోని రాముల వారి గుడి కి వంద ఓట్లు ఇస్తామని గత ప్రభు త్వం 100 పైసలు కూడా ఇవ్వలేద ని గుర్తు చేశారు.తమ ప్రభుత్వం 85 నుం డి 90 కోట్ల రూపాయలు ఇచ్చామని, నకి రేకల్ శాసనసభ్యులు కోరిన విధంగా వారం రోజుల్లో రామన్న పేట , నకిరే కల్ తహసిల్దార్ కార్యాలయాలకు భవనాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ధరణి స్థానంలో భూభారతి తెచ్చిన ఘన త ప్రభుత్వానిదని కొని యాడారు.అధికార యంత్రాంగం ప్రజా సమ స్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచే యాలని సూచించారు. రాష్ట్రంలో అడిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, అవసరమైతే ని బంధనలు సడలించాలని కోరారు. ప్రతి పేదవాడికి ఇల్లు రావాలని ఆ కాక్షించా రు. ప్రజా ప్రతినిధులు ఎ ల్లప్పుడూ ప్రజల్లోనే ఉండాలని, సన్న బి య్యం,రైతు భరోసా, భీమా అన్నింటిపట్ల ప్రజల్లో సంతోషం వ్య క్తమ వుతోందని చెప్పారు. రాష్ట్ర ప్ర భుత్వం అమలుచేస్తున్న పథకాల ను విజయవంతం చేయాలని కోరారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన నకిరేకల్ శాసనసభ్యుల వేముల వీ రేశం మాట్లాడుతూ రామన్నపేట, నకిరేకల్ మండలాలకు తహసి ల్దార్ కార్యాలయాల భవనాలు మంజూ రు చేయాలని, కట్టంగూర్ లో ప్రభు త్వ భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు. భువన గిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. అను నిత్యం తమ ప్రభుత్వం ప్రజల్లో ఉంటూ ప్రజా పాలనకు అర్థం చెబుతున్నది ప్రజా ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీ పిలుపునిచ్చిన గరీబీ హఠా వో కు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తు న్నదని పేర్కొన్నారు. పేదరికం తొల గించేందుకు భూ భారతి వచ్చింద ని, భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన అన్ని దరఖా స్తులు ఆగస్టు 15 లోగా పరిష్కరిస్తామని తెలిపారు.పేదవాడి కడు పు నింపేందుకు ప్రభు త్వం సన్న బియ్యం ఇస్తున్నదని పారద ర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల జా బితా తయారు చేసామని, ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, ఇండ్లు వ చ్చిన లబ్దిదారులు 30 రోజుల్లో ఇం డ్లు మొదలు పెట్టాలని సూచించా రు. నాలుగు విడతల్లో ఇం దిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లిస్తామని, మండ ల స్థాయిలో స్టీల్, సి మెంట్ తదిత రాలకు ధరల నియంత్రణ కమిటీ వేశామని చెప్పా రు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శాస నమండలి సభ్యులు శంకర్ నాయ క్, నెల్లికంటి సత్యం, శాసనసభ్యు లు బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అని ల్ కుమార్ రెడ్డి ,మందుల సామేలు, శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, యాదాద్రి భు వనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చా ర్జి అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమీత్, ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, గృహ ని ర్మాణ శాఖ పిడి రాజకుమార్, జెడ్పి సీఈ వో శ్రీనివాసరావు, మండలాల అధికారులు,ప్రజాప్రతి నిధులు తది తరులు పాల్గొన్నారు.