Revanth Reddy: ప్రజా దీవెన, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరద ల్లో సర్వం కోల్పోయిన కుటుం బాలను ఆదుకోవడంలో ప్రభు త్వానికి అండగా నిలవడానికి తన కిట్టీ బ్యాంకులో (Kitty Bank) పొదుపు చేసు కున్న రూ. 3 వేలను ముఖ్య మంత్రి సహాయ నిధికి (Chief Minister’s Relief Fund)విరాళంగా అం దించారు. మహబూబాబాద్ కలె క్టరేట్ లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కలిసి ఈ సహాయాన్ని అంద జేయగా ముఖ్యమంత్రి ఆ అమ్మా యిని అభినందించి ప్రశంసల జల్లు కురిపించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.