మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 19 మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ ఎస్సై వెంకన్న గౌడ్ నిరుపేదలకు దుప్పట్లు చీరలు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా బుధవారం రోజున అందించడంతో మండలంలోని వృద్ధులు నిరుపేదలు ఆనందంతో ఉన్నారు పేదలకు సహాయ సహకారాలు అందించడం ఆలోచన ఎస్ఐకి రావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజుల్లో తల్లిదండ్రులను పట్టించుకోని కుటుంబాలు లేవని చలికి వీధుల్లో తిరుగుతున్న పేదలను వృద్ధులను చండూర్ ఎస్సై వెంకన్న గౌడ్ వీధులలో గమనించి 15 రోజులుగా ఇస్తున్న చలికాళ్ళకు ఎలా ఉన్నారని వీరికి ఏదో ఒక సహాయం అందించాలని చిరు ఆలోచనతో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాసలకు చీరలు దుప్పట్లు అందించి బుధవారం రోజున చైర్మన్ ద్వారా వృద్ధులకు మహిళలకు అందించారు అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఎస్సై వెంకన్న గౌడ్ ఆలోచన అన్నారు ఆయన సేవా గుణానికి మండలంలోని వృద్ధులు నిరుపేదలు ఫిదా తెలుపుతున్నారని అన్నారు చీరలని దుప్పట్లను అందుకున్న నిరుపేదలు వృద్ధులు ఎస్సై కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు