–నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ :పోలీసు అమరవీరుల (Police martyrs)కుటుంబాలకు పోలీ సు శాఖ ఎల్లపుడూ అండగా నిలు స్తుందని జిల్లా ఎస్పి అన్నారు. 2006సంవత్సరంలో ఆత్మకూరు (యం) పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ నక్సలైట్ల దాడిలో మరణించిన ఏఎస్ఐ ఎం డి సుల్తాన్ మోహినోద్దిన్ (MD Sultan Mohinoddin) కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి పరామర్శిం చడం జరిగింది.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఎస్పీ (sp) మాట్లాడుతూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విది నిర్వహణలో 15 మంది సంఘవి ద్రశక్తులతో పోరాడి అమరులయ్యా రని వారందరి త్యాగ ఫలితం గురు వారం ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నామని, వారి త్యాగాలు మరువలేని అన్నారు. పోలీసు అమరవీరుల (Police martyrs) కుటుంబాల కు పోలీస్ శాఖ ఎల్లప్పుడు అం డగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఎస్.బి డి.ఎస్.పి రమేష్, అడ్మిన్ ఆర్. ఐ సంతోష్, పోలీసు అధికారులు సంఘం అధ్యక్షుడు జయరాజు, సోమయ్య అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరున్నారు.