Badibata: గొల్లగూడెంలో బడిబాట
నకిరేకల్ మండలంలో ప్రాథమిక పాఠశాల గొల్లగూడెంలో గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్(Nakirekal)మండలంలో ప్రాథమిక పాఠశాల గొల్లగూడెంలో గురువారం బడిబాట(Badibata) కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పాఠశాల చైర్మన్ అంగన్వాడీటీచర్, మహిళా సంఘాల ఛైర్మన్ విద్యా ర్థుల తల్లిదండ్రులు తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది .ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని నిర్ణ యం తీసుకోవడం జరిగింది. గ్రామంలోని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశా లలో నే చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండగోని రవి శంకర్ గౌడ్(Gundagoni Ravi Shankar Goud)కోరారు ఈ సమావేశంలో పాఠశాల చైర్మన్ ఎర్ర ఎల్లమ్మ గారు అంగన్వాడి టీచర్ యాదమ్మ(Yadamma)గారు మహిళా సంఘ సభ్యురాలు చిరబోయిన కవిత గారు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Badibata started in Nalgonda