Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP: సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బిజెపి

BJP: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భూ మికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన వీర తెలం గాణ సాయుధ రైతాంగ పోరాటా న్ని బిజెపి వక్రీకరిస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు (CPM State Committee Members) తుమ్మ ల వీరారెడ్డి (Tumma La Veera Reddy) అన్నారు. ఆదివారం నల్గొం డ పట్టణంలోని 20వ వార్డు పెద్ద బండ సెంటర్లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభ- ప్రజానాట్యమండలి శౌర్య యాత్ర బృందం చే కళా ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ దొరలు జాగిర్దారులు జమీందారులు గ్రామీణ ప్రజల మాన ప్రాణాలను దోచుకునే వారని అన్నారు. వారిపై చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం లాంటి వారెందరో వీరులు తిరుగుబాటు చేసి తిప్పికొట్టారని అన్నారు వెట్టి చాకిరి చేయించుకున్నారని అన్నారు దొడ్డి కొమరయ్య అమరత్వంతో తెలం గాణ పోరాటం ఆయుధాలు చేత బట్టి నిజాం రాజును దొరల భూ స్వాములను తరిమికొట్టి నారని అన్నారు.

దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరా టాన్ని హిందూ ముస్లిం మత (Hindu Muslim religion)కొట్లాటగా చిత్రీకరిస్తున్న బిజెపి విధానాన్ని తిప్పి కొట్టాలని అన్నా రు. 4000 మంది నాటి పోరా టంలో అమరులై, 3 వేల గ్రామాలు విముక్తి చేసి గ్రామ స్వరాజ్యాలు ప్రకటించడం జరిగిందన్నారు. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టాన్ని నేటి యువత స్ఫూ ర్తిగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు (The worker is a public farmer) వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజానాట్యమండలి జిల్లా కార్య దర్శి కుమ్మరి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ, ఆలిండి యా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు, సయ్యద్ హశం, పట్టణ కార్య దర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యు లు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నర సింహ, పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ, పాక లింగయ్య దండెంపల్లి సరోజ ,బూతం అరు ణ,సలివొజు సైదాచారి, మధు, గంజి నాగరాజు గౌతమ్ రెడ్డి సిఐ టియు జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణ చారి, ప్రజానాట్యమం డలి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పుల వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యురాలు చింతల విజయ, సిపిఎం పట్టణ నాయకులు మన్నె శంకర్ తెలక లపల్లి శ్రీను, రాధాకృష్ణ, మంజుల బొల్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.