Bore Well: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ మండలం మేళ్ల దుప్ప లపల్లి గ్రామంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినీ మటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komati Reddy Venkata Reddy)గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తన సొంత ఖర్చులతో బోర్ వేయించారు. మంత్రి ఇటీవల గ్రామానికి రాగ ప్రజలు నీటి సమస్యపై ( water issue) మంత్రి దృష్టికి తీసుకరాగా దీంతో మంత్రి వెంటనే స్పందించి తన సొంత ఖర్చులతో బోరు వేయి స్తానని ఇచ్చిన హామీ మేరకు శనివారం బోర్ (bore)వేశారు. మాజీ ఎంపీపీ మనిమద్దె సుమన్ దగ్గరుండి బోరు ప్రారంభించడం తో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.