Chada Kishan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ పట్టణంలోని 48వ వార్డు ఎన్ జి కాలనీలోని వినాయక విగ్రహం వద్ద ఆదివారం ప్రత్యేక పూజా (A special pooja) కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం (Annadanam program)కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఆ భగవంతుని దీవెనలతో ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి సుఖ శంతుంతులతో సుభిక్షంగా ఆ యువు ఆరోగ్యాలతో ఉండాలని వినాయకుణ్ణి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ (Local councillor) యమా కవిత దయాకర్ కాలని అధ్యక్షుడు నాంపల్లి మనోహ ర్,పరేపల్లి శ్రీనివాస్,సోమిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తరుణ్,రాజు ,సోమయ్య,గణేష్,చైతన్య మరియు భక్తులు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.