Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chada Kishan Reddy: అన్నదాన కార్యక్రమంలో చాడ కిషన్ రెడ్డి

Chada Kishan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ పట్టణంలోని 48వ వార్డు ఎన్ జి కాలనీలోని వినాయక విగ్రహం వద్ద ఆదివారం ప్రత్యేక పూజా (A special pooja) కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం (Annadanam program)కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఆ భగవంతుని దీవెనలతో ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి సుఖ శంతుంతులతో సుభిక్షంగా ఆ యువు ఆరోగ్యాలతో ఉండాలని వినాయకుణ్ణి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ (Local councillor) యమా కవిత దయాకర్ కాలని అధ్యక్షుడు నాంపల్లి మనోహ ర్,పరేపల్లి శ్రీనివాస్,సోమిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తరుణ్,రాజు ,సోమయ్య,గణేష్,చైతన్య మరియు భక్తులు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.