Collector Tripati:ప్రజా దీవెన, నల్గొండ టౌన్: తెలంగాణ ప్రాంతం ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర డైరీలను, క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే మార్గదర్శకులు అని అన్నారు అదేవిధంగా డైరీ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. క్యాలెండర్లు,డైరీలు చాలా బాగున్నాయి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అలుగుపల్లి పాపిరెడ్డి ,జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ , ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్గౌ డ్ ,కోశాధికారి నర్సిరెడ్డి, కొంపల్లి లింగయ్య ,నరేందర్ రెడ్డి, విజయ్ కుమార్, రాజశేఖర్, సుధాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి,మురళి, యాదయ్య పల్లపు సైదయ్య,మారయ్య విష్ణు ,శ్రీనివాస్,పిండి వెంకట్ రెడ్డి వెంకయ్య ,సంతోష్, యాదయ్యతదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
