Gandhi Jayanti: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University) ఆధ్వర్యంలో గాంధీ జయంతి (Gandhi Jayanti)ఘనంగా నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అహింస మార్గంలో దేశ పౌరు లను ఏకం చేసి స్వాతంత్ర్యం సాధనలో స్ఫూర్తి దాయాకమైన పత్రను మహాత్మా గాంధీ (Mahatma Gandhi) పోషించరన్నారు. ఆయన చూపిన అహింసాయుత పోరుబా ట అనుసరణియ్యమన్నా రు. ఈ కార్యక్రమంలో. డా మి ర్యాల రమేష్, డా దోమల రమేష్, డా ఒగ్గు సైదులు, డా మురళి, డా శ్రీనివాసరెడ్డి, హరికిషన్, నరసింహ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.