Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gummala Mohan Reddy: జర్నలిస్టుల సమస్యల పరిష్కా రానికి కృషి

— మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించి అతి త్వరలో పరిష్కారం
–నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్య క్షుడు గుమ్మల మోహన్ రెడ్డి

Gummala Mohan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయింపుతో పాటు తాత్కాలిక, శాశ్వత భావనాల సమస్యల పరి ష్కారానికి తమవంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నూత నంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కమిటీ కార్యవర్గం శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)క్యాంపు కార్యాల యంలో వారిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసు కువెళ్లి నల్గొండ పట్టణంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు (For journalists) ఇళ్ల స్థలాలను కేటాయించడం కోసం కృషి చేస్తామన్నారు. ప్రెస్ క్లబ్ (Press Club)కో సం తాత్కాలిక భవనంతో పాటు స్థలాన్ని కేటాయించి అధునాతన మైన నూతన భవనాన్ని నిర్మించే వరకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

జర్నలిస్టులకు సం బంధించిన పలు విషయాలపై కులంకషంగా చర్చించి సమస్య లను తెలు సుకున్నారు. అనంత రం నూతన కార్యవర్గాన్ని శాలువా లతో (shawls)సత్క రించి శుభాకాంక్షలు తెలి పారు. సమావేశంలో టీయూ డబ్ల్యూజే (TUWJ)(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షు డు గుండ గోని జయశంకర్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు పులి మామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్, కోశాధికారి దండంప ల్లి రవికుమార్, కమిటీ సభ్యులు జిల్లా యాదయ్య, వంగాల శ్రీనివాస్ రెడ్డి, సల్వాది జానయ్య, మన్నె శోభన్ బా బు, ఉబ్బని సైదులు, దున్న ప్రేమ్ కుమార్, వెంకన్న, ముచ్చ ర్ల విజయ్, శ్రీనివాస్, పాలకూరి శేఖ ర్, నీలకంఠం మధు, సత్యం, నిమ్మ ల కోటి, ఓడపల్లి మధు, భాస్కర్, చంద్రశేఖర్, కలీం, సతీష్, యాద య్య, తదితరులున్నారు.