–జిల్లాలోని సమస్త జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇప్పించేందుకు కృషి
–జర్నలిస్టుల సమస్యల పరిష్కా రానికి టియూడబ్ల్యూజే పోరాటం
–జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసో సియేషన్ నూతన కమిటీ ప్రకటన సంధర్బంగా tuwj జిల్లా అద్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్
Komati Reddy Venkata Reddy:నల్లగొండ: నల్లగొండ జిల్లా లోని సమస్త జర్నలిస్ట్ ల (All journalists) సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని జర్నలిస్ట్ యూనియన్ జిల్లా (Journalist Union Distt) అద్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్ (Gundagoni Jaya Shankar Goud)తెలిపారు. జిల్లా వ్యా ప్తంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంపై tujw జిల్లా కమిటీతో పాటు అనుబంధ సంఘా లైన ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో, వీడియో, చిన్న పత్రికల కమిటీలతో కలిసి ఇప్పటికే పలు మార్లు జిల్లా మంత్రి కోమ టిరెడ్డివెంకటరెడ్డితో (Komati Reddy Venkata Reddy) చర్చించి హామీ తీసుకోవడం జరి గిందని తెలిపారు.
మంత్రి కోమటిరె డ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)సహకారంతో త్వరలోనే అర్హత కలిగిన జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాల (house sites)కల సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియే షన్ నూతన కమిటీ అధ్యక్ష, కార్య దర్శులు అనిరెడ్డి వెంకట్ రెడ్డి, స ల్వాది జానయ్యలు మాట్లాడుతూ జర్నలిస్టుల అందరి కలుపు కొని వెళ్లి మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy), జిల్లా కలెక్టరు నారాయణరెడ్డి ల దృష్టికి తీసుకువెళ్లి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు సాధిం చేందుకు విశేషంగా కృషి చేస్తామని చెప్పారు. ఇళ్ళ స్థలాల సాధనలో ఎలక్ట్రానిక్ మీడియా (Electronic media) నూతన కమిటీ గా తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో tuwj నాయ కులు మామిడి దుర్గాప్రసాద్,కోటగిరి రామకృష్ణ, గాదే రమేష్, యూని యన్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు వంగాల శ్రీనివాస్ రెడ్డి, దండంపల్లి రవి కుమార్, సంఘం నాయకులుఅల్లి మల్లికార్జున్, ఉబ్బని సైదులు, మ ధు, ముచ్చర్ల శ్రీనివాస్, నీలంకంట మధు, కత్తుల యశ్వంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీ:
Tuwj h-143 అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీని (Electronic Media District Committee) యూనియన్ జిల్లా అద్యక్షుడు గుండగోని జయ శంకర్ (Gundagoni Jaya Shankar)ఆదివారం ప్రకటించారు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా అనిరెడ్డి వెంకట్ రెడ్డి (NEWS 360), ఉపాధ్యక్షులు గా డి. పుల్లారావు (BIG TV), ఎం. వెంకట్ రెడ్డి (CVR న్యూస్), వెంక ట్ రెడ్డి (సాక్షి టీవీ, నాగార్జున సాగ ర్), బొడ్డు సతీష్ (టీవీ5, మునుగో డు), జిల్లా ప్రధాన కార్యదర్శిగా సల్వాది జానయ్య ( జీ తెలుగు న్యూస్, కార్యదర్శులుగా కురుపాటి శ్రవణ్ (10 టీవీ మునుగోడు), మండల నాగేందర్ (న్యూస్ 360, మిర్యాలగూడ), మల్లేష్ (బిగ్ టీవీ నకిరేకల్), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా గిరి (ఎన్టీవీ నకిరేకల్), రాజు (టీ న్యూస్, నాగార్జున సాగర్), స్పోర్ట్స్ సెక్రటరీలుగా హతీరామ్ నాయక్ (సాక్షి టీవీ దేవరకొండ), కాశి (ప్రైమ్9 న్యూస్,నాగార్జున సాగర్), సంస్కృతిక కార్యదర్శులుగా శ్రీని వాస రెడ్డి (టీవీ5 నకిరేకల్), మణి (రాజ్ న్యూస్ దేవరకొండ), కోశాధి కారిగా పాలకూరి నాగరాజు ( 10 టీవీ రిపోర్టర్ మిర్యాలగూడ) , కార్యవర్గ సభ్యులుగా శ్రీధర్ రెడ్డి, (స్వతంత్ర టీవీ నాగార్జున సాగర్), హమ్మద్ (న్యూస్ 360) దేవరకొండ, భగవంతం (బీఆర్కే మునుగోడు), శ్యామ్ (జీ తెలుగు న్యూస్ మిర్యాల గూడ), సునీల్ (బిగ్ టీవీ మిర్యాలగూడ), మధు (టీఆర్9 న్యూస్ నల్గొండ) లను నియమిం చారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సమావేశం శుభాకంక్షలు తెలియజేసి అభినందించింది.