Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ కంది భజరంగ్ ప్రసాద్ ను సన్మా నించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komati Reddy Venkata Reddy) సన్మానించారు. ఇటీవల ప్రపం చ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా జాతీయ ఫోటోగ్రఫీ పోటీలలో రెం డు అవార్డులు (awards)పొందిన సాక్షి సీని యర్ ఫోటో జర్నలిస్ట్ (photo journalist) కంది భజ రం గ్ ప్రసాద్ ను రాష్ట్ర రోడ్లు భవనా లు, సినిమా టోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురు వారం ఆయన నివాసంలో సన్మానించారు. ఇప్పటివరకు అనేక అవార్డులు సా ధించడం ఎంతో అభినందనీయమ ని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివా సరెడ్డి, పటాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, మార్కెట్ చైర్మన్ జూకురి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్లు పుల్లెంల వెంకట్ నారా యణ గౌడ్, బొడ్డుపల్లి లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.