Lakadapuram Venkateswarlu: ప్రజా దీవెన నల్లగొండ టౌన్ :బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy)బుధవారం బీజేపీ జిల్లా కార్యాల యంలో పట్టణ కన్వినర్ మిర్యాల వెంకటేశం,సభ్యత్వ ప్రముఖ్ గా లకడాపురం వెంకటేశ్వర్లును (Lakadapuram Venkateswarlu) నియమించడం జరిగింది. బీజేపీ సభ్యత్వలను (BJP members) పట్టణంలో 40 వేల లక్ష్యం తోటి ముందుకు పోవాలని వారు ప్రతి బాత్ నందు 300 మందిని సభ్యులుగా చేరుపిం చాలని పట్టణంలో బీజేపీని ప్రతిఇంటిలో సభ్యులుగా చేరేలా కృషి చేయాలనీ తెలిపారు.
పట్టణ కన్వినర్ గా, సభ్యత్వ ప్రముఖ్ గా (As a town convener, membership leader) నియామకo తర్వాత ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసరం నిర్ధాశించిన లక్షని పూర్తి చేయుట కు కృషిచేస్త్తామని మరియు మాని యామకం చేసిన పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరేల్లి చంద్రశేఖర్, చింత ముత్యాల్ రావు, పొతేపాక సాంబయ్య, బీజేపీ పార్లమెంట్ కన్వినర్ బండారు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు రాములు, పొతేపాక లింగస్వామి, జిల్లా సభ్యత్వ ప్రముఖ్ విద్యాసాగర్ రెడ్డికి, పట్టణ కౌన్సిలర్ లకు నాయకులకు కృతజ్ఞతలు తెలియచేటం జరిగింది.