కాలు కోల్పోయిన వారికి కుత్రిమ కాళ్ళు
ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన షేక్ యాకుబ్ అలీ డయాబేటిక్ ( diabetes) వ్యాధితో ఎడమకాలు కోల్పో యాడు. లయన్స్ క్లబ్ ( lions club) పాస్ట్ జోన్ ఛైర్మెన్ రావిరాల అశోక్ ద్వారా యాకుబ్ అలీ పరి స్థితి ని లయన్స్ క్లబ్ ఆఫ్ సికిం ద్రా బాద్ చార్టబుల్ ట్రస్ట్ కు తీసుకెళ్లారు.
వెంటనే సికింద్రాబాద్ ( secundrabad) జిల్లా 320 బి గవ ర్నర్ లయన్ రాజేంద్రప్ర సాద్, డీసి ల యన్ పూజా ఛబ్రియా,ట్రస్ట్ ల య న్ కిషోర్ ఛబ్రియా, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు లయన్ పర్వీన్ కౌర్ లు యాకుబ్ అలీ కి కుత్రిమ కాలు ( Legs of conspiracy) అంద జేశారు. ఈ సందర్బంగా యాకు బ్ అలీ లయన్స్ క్లబ్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Lions club helps Legs