ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టనంలోని కీర్తి ఆసుపత్రిలో సురక్షిత మాతృత్వ దినోత్సవం ను (Mothers Day Celebration) ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్బంగా డాక్టర్ వసంత కుమారి మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలు, సురక్షిత మాతృ త్వంపై అవగాహన కల్పించారు. ప్రసవం తర్వాత తల్లులు, ప్రసవా నంతర తల్లులకు పండ్లు, మందు లు తదితర అంశాల గురించి క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు తల్లులకుపండ్లు, మందు లు తదితరాల పంపిణీ చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.