Nagam Varshit Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: యుగ పురుషుడు, స్ఫూర్తిదాయకు డు భారతరత్న, మాజీ ప్రధాని వాజపాయి అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy) పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్ పాయ్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా బిజెపి కార్యా లయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు (Flowers)వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమాలు బిజెపి రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా నాయకులు పిల్లి రామరాజు, నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.