–పసునూరు వైద్యులు డాక్టర్ దువ్వా నవీన్
Naveen:ప్రజా దీవెన, నాంపల్లి: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పరిధిలో నామా నాయక్ తండా గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల వల్ల పలు జ్వరాలు (Fevers) ప్రబులుతున్న సంద ర్భం లో డాక్టర్ దువ్వా నవీన్ (Naveen)గ్రామాన్ని సందర్శించారు. ప్రసార మాధ్యమా ల్లో ప్రసారమైన కథనాల నేపథ్యం లో ఆయన గ్రామాన్ని సం దర్శిoచా రు. సీజనల్ జ్వరాలు (Fevers) రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించడం జరిగింది.ఈ నేపథ్యం లో రేపు నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రోగు లు, గ్రామస్తులు పాల్గొన్నారు.