Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Palakuri Ramadevi: హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సి న బాధ్యత ప్రతి ఒక్కరిది

Palakuri Ramadevi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాబోయే తరాల వారికి హిందూ ధర్మాన్ని , హిందూ దేవాలయాల (Hindu religion, Hindu temples) పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రాష్ట్రీయ హిందూ వాహిని (Rashtriya Hindu Vahini) సంఘటన మహిళా అధ్యక్షురాలు పాలకూరి రమాదేవి (Palakuri Ramadevi)కోరుతా ,తిరుమల వేంకటేశ్వర స్వామిని తమ కుటుం బసమేతంగా దర్శనం దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృ తంగా భావిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మన పూర్వీకులు (Ancestors)పెద్దలు వందల సంవత్సరాల క్రితమే ఆల యాలను నెలకొల్పి, ఆలయాల పవిత్రతను, ఆలయాల సంబంధిం చినటువంటి స్థలాలను మనకు అందించడం జరిగిందని ఇట్టి పవి త్రతను హిందూ ధర్మాన్ని ఆలయా ల సంపదను రాబోయే తరాలకు అందించడానికి హిందూ సమాజం సంఘటితంతో ముందుకు వెళ్లా లని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన మహిళా జిల్లా అధ్యక్షురాలు (Female District President)పాలకూరి రమాదేవి తెలిపారు.