ప్రజా దీవెన, నల్గొండ టౌన్:నల్లగొండ పట్టణం 08వ వార్డు వాస్తవ్యులు మేకల రవి నల్లగొండ పట్టణంలోని అబ్బాసియా కాలనీ,మేళ్ళ దుప్పలపల్లి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభోత్వవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన బీజేపీ నాయకులు శ్రీ పిల్లి రామరాజు యాదవ్.
ఈ కార్యక్రమంలో మునుగోడ్ తాజా మాజీ వైస్ ఎంపీపీ అనంత వీణ,స్వామి గౌడ్,నల్లగొండ బీజేపి మండల ఉపాధ్యక్షులు బుచ్చాల నాగరాజు గౌడ్, నాగిళ్ల యాదయ్య,బొడ్డుపల్లి రవి,మారగోని శంకర్ గౌడ్,రవీందర్ రెడ్డి,పోలె శ్రీను,నందిపాటి ప్రేమ్,కృష్ణారావు,చెదురుబెల్లి ఆంజనేయులు మరియు తదితరులు పాల్గొన్నారు..