Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Press Club: నల్లగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

— ఏకగ్రీవంగా ఆమోదించిన సమస్త జర్నలిస్టులు

Press Club: నల్లగొండ సెప్టెంబర్ 5 :నల్లగొండ ప్రెస్ క్లబ్ (Press Club) నూతన కార్యవ ర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీ వోస్ భవన్ లో సీనియర్ జర్నలిస్టు ఫ హీమొద్దీన్ (Fahimuddin) అధ్యక్షతన ప్రెస్ క్లబ్ నూతన కార్య వర్గ సమావేశాన్ని నిర్వహించారు. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా పులిమామిడి మహేందర్ రెడ్డి (ఆంధ్రజ్యోతి ), ప్రధాన కార్యదర్శిగా గాదె రమేష్ (దిశా) శాశ్వత గౌరవ అధ్యక్షులుగా ఫహిముద్దీన్ (సి యాసత్), గౌరవ సలహాదారులుగా కోటగిరి దైవా ధీనం, గార్లపాటి కృష్ణారెడ్డి, గుండ గోని జయశంకర్, ఏచూరి భాస్కర్, ఉపాధ్యక్షు లుగా భాస్కరాచారి (ఈనాడు) శేషు (ఇండియన్ ఎక్స్ప్రెస్) కిరణ్ రెడ్డి (ఐ న్యూస్) కోటగిరి రామకృష్ణ( 99 టీవీ) రవిశంకర్ (హాన్స్ ఇండియా) అశ్వక్ అహ్మద్ (ఎతాహ్మద్ )రెడ్డిపల్లి యాదగిరి( ఐబిసి), జూలకంటి అశోక్ రెడ్డి( టీవీ5), కార్యదర్శిగా జిల్లా యాదయ్య (ప్రజాపక్షం) శివప్రసాద్ (ఆంధ్రప్రభ )శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ )శ్రీనివాస్( డెక్కన్ క్రానికల్) శ్రీనివాస్ రెడ్డి( సాక్షి) పాలకూరి శేఖర్( ఐబిసి) కంది వేణు (ఎక్స్ప్రెస్) ఫోటోగ్రాఫర్ భాస్కర్ (ఎన్ టీవీ), ప్రచార కార్యదర్శిగా ఉబ్బని సైదులు (ఆంధ్రజ్యోతి), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సల్వాది జానయ్య (జీ న్యూస్), మీసాల శ్రీనివాస్ (సాక్షి), గుండాల యాదగిరి( నమస్తే తెలంగాణ), కోశాధికారిగా దండం పల్లి రవికుమార్( మన తెలంగా ణ), సాంస్కృతిక కార్యదర్శిగా కంది భజరంగ్ ప్రసాద్ (సాక్షి )క్రీడల కార్యదర్శిగా మధు (జనం సాక్షి ), కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కార్యవర్గ సభ్యులు గా వివిధ పత్రికలు, ఛానల్స్ కు చెందిన జర్నలిస్టులు మదనాచారి, పి. అశోక్ కుమార్, ఎం. శోభన్ బాబు, దొటి శ్రీనివాస్, యాదగిరి, దున్న ఫ్రేమ్, సైదాచారి, ఉపేందర్, మల్లేష్, సలీం, శ్రీనివాస్, వెంకటే శ్వర్లు, కత్తుల యాదయ్య, సోమ చంద్రశేఖర్, విజయ్, సత్యం, రాం ప్రసాద్, లింగయ్య, సయ్యద్, మధు, టి ఆర్ 9 మధు, ముచ్చర్ల శ్రీనివాస్, గుడిపాటి శ్రీనివాసులు, రాజు, శ్రీధర్ కత్తుల హరి, బోగరి రామకృష్ణ, జాజాల కృష్ణ తదిత రులను ఎన్నుకున్నారు. సమావేశా నికి హాజరైన టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు గుండగో ని జయశంకర్, ఆంధ్రజ్యోతి బ్యూ రో ఇన్చార్జ్ చల్లా సాంబశివరెడ్డి, సాక్షి బ్యూరో గణేష్, ఐబీసీ ఎండి ఏచూరి భాస్కర్, సిటీ కేబుల్ ఎండి మామిడి దుర్గా ప్రసాద్, భూపతి రాజు తదితరులు పాల్గొన్న ఈ  సమావేశo లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన్ నిర్మాణం తో పాటు పలు అంశాలను చర్చిం చారు. అనంతరం నూతన కమిటీని శాలువాలతో సత్కరిం చారు సమావేశంలో వివిధ పత్రిక లు, చానల్స్ ప్రతినిధులు పాల్గొ న్నారు.

గమనిక : నల్లగొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఈరోజు సమావేశానికి గైర్హాజరు అయిన సీనియర్ జర్నలిస్టులతో కలసి పెద్దలు ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఈనెల 10వ తేదీన మరోమారు కమిటీని ప్రకటించుకుని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకు నేoదుకు కమిటీ ఏకగ్రీవంగా తీర్మా నించింది.