Provident fund cheques: ప్రజా దీవెన, దేవరకొండ :నల్లగొండ జిల్లా, దేవరకొండ (Devarakonda) పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దేవరకొండ, నేరేడుగొమ్ము మండ లాల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ (Provident fund cheques) కార్యక్రమం జరి గింది. ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ శాసన సభ్యులు నేనా వత్ బాలు నాయక్ అర్హులైన 142 మంది లబ్ధిదారులకు రూ. 42 లక్షల విలువ గల సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, పట్టణ అధ్యక్షులు యూనిస్, దేవరకొండ (Eunice, Devarakonda)మండల పార్టీ అధ్యక్షుడు లోకాసా ని శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ జాని యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ జాలె నర్సింహా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కమల్ల వెంకట య్య, మాజీ ఎంపీపీ గోవింద్, ము త్యాల సర్వయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్థ్యా దేవేందర్ నాయక్, మాజి జెడ్పిటిసి అరుణ సురేష్ గౌడ్, శిరన్ దాస్ కృష్ణయ్య, తెర సత్యరాయణ రెడ్డి, కౌన్సిలర్ సైదు లు, చందంపేట మండల పార్టీ అధ్యక్షులు బధ్య నాయక్, సీనియ ర్ నాయకులు మల్లారెడ్డి, సద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.