Rama Sundar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పానగల్ లోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో హైదరాబాదు కు చెందిన పాదూరి రామ సుందర్ రెడ్డి జ్ఞాపకార్థం అయ్యప్పదీక్షా స్వా ములకు, శివ స్వాములకు, భక్తుల కు దేవత వృక్షాల కింద సుమారు 500 మందికి అన్న ప్రసాద వితరణ వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమ ణిపాదూరు కరుణ, ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, కుటుంబ సభ్యు లు రవి కాంత్ రెడ్డి, శశికాంత్ రెడ్డి, స్రవంతి, నాగార్జున రెడ్డి, పాదురి రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్వేతా రెడ్డి హరీష్ అర్చకులు అజయ్, ఉదయ్, రుద్రసేనా సభ్యులు ధారా వెంకట్, కాసర్ల శేఖర్ రెడ్డి, హరిబా బు, గుండగోని సోమశేఖర్ తదిత రులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.