Road Accident: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిప్పర్తి మండల శివారు ప్రాంతంలోని డబు ల్ బెడ్ రూమ్ ప్రాజెక్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టిడం తో ద్విచక్ర వాహనదారునితో పాటు కారులో ప్రయాణిస్తున్న మహిళ సైతం అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యా యి.
మృతులు దామరచర్ల మండ లం దిలావత్పూర్ గ్రామానికి చెంది న వారు ఒకరు కాగా అదే ప్రమా దంలో మృతి చెందిన మహిళ గుం టూరు జిల్లా కు చెందిన వారిగా సమాచారం. ప్రమాదానికి సంబం ధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
