Sardar Sarvai Papanna: ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ 11వార్డ్ కథలగూడెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna) నూతన విగ్రహాన్ని బిఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ ఆవి ష్కరించారు. ఆదివారం పాపన్న (Sardar Sarvai Papanna)37 4 జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి రూ. 50 వేల విరాళం అందించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ 1650 సంవత్స రంలో ధర్మయ్యా సర్వమ్మ దంప తులకు సామాన్య కల్లుగీత కుటుం బంలో జన్మించి గోల్కొండ కోటని (Golconda Fort)రాజధానిగా చేసుకుని బహుజనుల రాజ్యాన్ని స్థాపించిన బహుజన విప్ల వ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడినా రు.
నల్గొండ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ని నిర్మించాలని ప్రభుత్వం ని కోరడం జరిగిందని, అదేవిదంగా తన వం తు ఎల్లప్పుడూ సహాయ సహకా రాలు అందిస్తానని తెలిపారు. బిజె పి (bjp)రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీని వాస్ గౌడ్ మాట్లాడుతూ తొలి తెలు గు చక్రవర్తి ఢిల్లీ సుల్తాన్ లను తరి మి కొట్టిన ధైర్యశాలి మొగలాయిల పరిపాలన కు వ్యతిరేకంగా పోరా డిన దక్షిణ భారత సింహం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 11వార్డ్ కౌన్సిలర్ (Councillor) కంకణాల నాగి రెడ్డి, మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, మాజీ కౌన్సి లర్ దండంపల్లి సత్తయ్య గౌడ్, సిపిఎం నాయకులు దండంపల్లి సత్తయ్య, మాజీ సర్పంచ్ యాద య్య గౌడ్ కమిటీ అధ్యక్షులు సంతు గౌడ్, ఉపా ధ్యక్షు లు ప్రదీప్ గౌడ్, దండంపల్లి అనిల్ గౌడ్,పజ్జురి పరమే ష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అతగోని జనార్దన్ గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా అధ్యక్షులు కారింగు నరేష్ గౌడ్, కనగల్ మం డల గౌడ సంఘం అధ్యక్షులు చింతల విజయకుమార్ గౌడ్, కర్నా టి రాజు, రాజేష్,త దితరులు పాల్గొన్నారు.