Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandra Pawar: ప్రజా సమస్యల పరిస్కారంలో ముందుoడాలి

–డయల్ 100 ఫిర్యాదులపై వెను వెంటనే స్పందించాలి
–చిట్యాల, నార్కట్ పల్లి, కట్టంగూ ర్, నకేరేకల్, కేతపల్లి పోలీస్ స్టేషన్ల ను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని (Extent of subdivision) చిట్యాల, నార్కట్ పల్లి, కట్టంగూర్, నకేరేకల్, కేతపల్లి పోలీస్ స్టేషన్లను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) సందర్శించారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పని తీరు, పోలీసుస్టేషన్ ప్రజల సమ స్యలను పరిష్కరిం చడంలో పోలీ సులు ముందు ఉం డాలని సూచించారు. రాయ పోలీస్ స్టేషన్ ల (Raya Police Station) పరిధిలోని స్థితి గతులు గురిం చి యస్.ఐలను అడిగి తెలు సుకుని, రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎ ప్పుడు అందుబాటులో వుంటూ ప్ర జల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ, భాది తులకు తగు న్యాయం జరిగే లా పనిచేయాలని ఆదేశించారు. హైవే వెంట దొంగతనాలు జరగ కుండా పగలు రాత్రి పెట్రోలింగ్ ని ర్వహించాలని, సి.సి కెమెరాల (CC cameras) ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపార సముదాయాల నిర్వ హులకు అవగాహన పెంచాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకో వలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదే శించారు.

హైవే (Highway) వెంట అక్రమ గంజా యి రవాణా జరగకుండా అను నిత్యం నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలని అ న్నారు. పగలు, రాత్రి 24/7 పెట్రోలింగ్ మరియు బీట్లు (Patrols and beats) నిర్వహిం చాలని బ్లూకోర్డ్స్, పెట్రో మొబైల్ పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి బాధితులకు తగు న్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని, సామాన్యుడు పోలీ స్ స్టేషన్ కి వస్తే తగు న్యాయం జరు గుతుంది అనే నమ్మకం కలగజేసేల పని చేయాలని, అప్పుడే ప్రజలలో పోలీస్ శాఖ (Police Department) పైన నమ్మకం కలు గుతుంది అన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నట్లు తెలి పారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే పైన యాక్సిడెంట్ ఫ్రోన్, బ్లాక్ స్పాట్ ఏరియాలను పరి శీలించిన సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు (Road accidents) నివారిం చడానికి ప్రత్యేక చర్యలు చేపడు తున్నామని, ప్రధాన చౌరస్తాలో రేడియం స్టిక్కర్లతో కలిగిన భారీ కేడ్లను, కీలకమైన న కూడళ్ళ వద్ద లైటింగ్, స్పీడు నియంత్రణ కోసం మలుపుల దగ్గర సూచికలు, బ్లిం కింగ్ లైట్స్, బోలర్స్ ఏర్పాటు లాంటి ప్రమాదాల నివారణ చర్యలకు తగు ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు సంబంధిత అధికా రుల సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. వాహనదారులు ప్రమా దాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట నల్లగొండ డి.యస్.పి శివ రాం రెడ్డి,చిట్యాల సి.ఐ నాగరాజు, నకరేకల్ సీఐ రాజశేఖర్, చిట్యాల యస్.ఐ సైదా బాబు, నార్కట్ పల్లి యస్.ఐ అంతి రెడ్డి, కట్టంగూర్ యస్.ఐ శ్రీను, కేతపల్లి యస్.ఐ శివ తేజ్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.