Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Varshit Reddy: బీజేపీ ఆద్వర్యంలో ఘనంగా దీన్ దయాళ్ జయంతి

–పుష్పాంజలి ఘటించిన డాక్టర్ వర్షిత్ రెడ్డి

Varshit Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా బిజెపి పార్టీ కార్యా లయంలో (BJP Party Office) దీన్ దయాళ్ జయంతి సందర్భంగా బుధవారం ఘనంగా దీన్ దయాళ్ విగ్రహానికి పుష్పా లతో నివాళులర్పించి వారి సేవల ను గుర్తు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ వర్షిత్ రెడ్డి (Varshit Reddy)మీడి యాతో మాట్లాడుతూ టీచర్స్ ఎ మ్మెల్సీ ఎలక్షన్స్ నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్చార్జిగా ఎల్వి రమణ ముదిరాజ్ నియామకమైనట్లుగా తెలియజేశారు.

నల్లగొండ జిల్లా బీజేపీ పార్టీ తరఫున టీచర్స్ ఎమ్మె ల్సీ ఎలక్షన్స్ (MLC Elections)లో బిజెపి పార్టీ ఎమ్మె ల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరా రు. నల్లగొండ జిల్లాఎమ్మెల్సీ ఎన్నిక ల ఇన్చార్జిగా ఎంపికైన ఎల్వి రమ ణ ముదిరాజ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ వర్షిత్ రెడ్డికి ధన్యవాదములని ఈనెల 30 తారీ ఖున టీచర్స్ ఎమ్మెల్సీ (Teachers Mlc) ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడనుందని జిల్లావ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయ కులను శ్రేణులను సమన్వయం చేసి ఓటర్స్ అందరినీ కలిసి వారి మద్దతుతో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్ని కల్లో బిజెపి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పని చేస్తామని తెలి యజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యత్వ ప్రముఖ్ కంచర్ల విద్యా సాగర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయ కులు చింతా ముత్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగ స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు మండ ల వెంకన్న,నల్లగొండ అసెంబ్లీ కన్వీ నర్ దాయం భూపాల్ రెడ్డి, జిల్లా కోశాధికారి మోహన్ రెడ్డి, నల్లగొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్, టంగుటూరి శ్యామ్, గడ్డం మహేష్, గుడిసె కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.