Vinayaka Laddu: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా కేంద్రం పాతబస్తీ హనుమాన్ నగర్ ఒకటో నంబర్ వినాయక లడ్డూ (Vinayaka Laddu) రూ.13.50 లక్షల వేలం పలికింది. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy)వినాయక లడ్డూను కైవసం చేసు కున్నారు. కాగా గతేడాది పాతబస్తీ ఒకటో నంబర్ వినాయక లడ్డూ వేలం రూ.36 లక్షలు పలికింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.