Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Breaking News : బ్రేకింగ్, వరుసగా మూడోరోజు నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Breaking News : ప్రజా దీవెన ముంబై: స్టాక్ మార్కెట్ల పతనం కంటిన్యూగా కొనసా గు తోంది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతి కూ లతలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. గురువారం ట్రేడింగ్ ముగిసే సమ యానికి సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి 75,93 5కి పడిపో యింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 22,913 వద్ద స్థిరప డింది. డాలరుతో రూపాయి మార కం విలువ రూ. 86.65గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఎన్టీపీసీ (3.32%), మహీం ద్రా అండ్ మహీంద్రా (3.01%), అదానీ పోర్ట్స్ (2.85%), టాటా స్టీల్ (1.58%), టాటా మోటార్స్ (1.33%).

టాప్ లూజర్స్ …హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.35%), మారుతి (-1.81%), టెక్ మహీంద్రా (-1.69 %), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.3 3%), ఐటీసీ (-1.06%).