Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Kavitha కవిత రిమాండ్ మళ్ళీ పొడిగింపు

ఢిల్లీ మ‌ ద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ రిమాండ్ పొడిగించారు. సోమవారంతో క‌విత రిమాండ్ ముగియ‌నున్న నేపథ్యం లో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు ప‌రిచారు.

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ మ‌ ద్యం కేసులో(delhi liquor case) బీఆర్ఎస్(MLC Kavitha) ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ రిమాండ్ పొడిగించారు. సోమవారంతో క‌విత రిమాండ్ ముగియ‌నున్న నేపథ్యం లో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వ‌ర‌కు క‌విత రిమాండ్‌ను పొడిగి స్తూ జ‌డ్జి కావేరి బ‌వేజా ఉత్త‌ర్వులు జారీ చేశారు.కాగా మ‌ద్యం కేసులో క‌విత‌ను మార్చి 15న హైద‌రాబాద్ లో ఆరెస్ట్ చేశారు, అనంత‌రం ఆమె ను ఢిల్లీకి త‌ర‌లించగా అప్ప‌టి నుం చి ఆమె జ్యుడిషియల్‌ కస్టడీలో కొన‌సాగుతూ తిహార్ జైలులో ఆమెను ఉంటున్నారు.

 

Kavitha’s judicial remand extended